Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మూడు రోజులకే ఎంత పనిచేసింది..

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (21:32 IST)
పెళ్లైన మూడు రోజులకే నవ పెళ్లి కూతురు పరారైంది. మూడు రోజులు గుట్టుగా వుండి మామ, అత్తకు పాలలో మత్తుపదార్థం కలిపి ఇచ్చింది. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదును తీసుకుని పరారైంది. 
 
బయటకెళ్లి ఇంటికి చేరుకున్న భర్తకు విషయం అర్థమైంది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తుండగా ఆమె నేరుగా పీఎస్‌కు వచ్చి లొంగిపోయింది.
 
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన తివారీ అనే వ్యక్తికి గత నెల 19న మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహమైంది. అత్తగారింటిలో మూడురోజులపాటు భర్త, అత్తమామలతో మంచిగానే ఉంది.
 
మూడో రోజు భర్త ఇంట్లో నుంచి పని పైన బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న మామ, అత్తకు పాలలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. వారు అపస్మారక స్థితికి వెళ్లాక ఇంట్లో ఉన్న నగదు, నగలతో పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments