Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో మార్పు వస్తేనే అది జరుగుతుంది... మాధవీలత

Webdunia
ఆదివారం, 12 మే 2019 (11:28 IST)
సినీనటి మాధవీలత బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో మెరవలేకపోయిన మాధవీలత.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. గుంటూరు బీజేపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన మాధవీలత ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. దేశంలో కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది. 
 
కులాలకు, డబ్బులకు ప్రజలు స్టిక్ అయిపోతే.. నిజాయితీ కూడిన నాయకులు ఎలా లీడర్లు కాగలరని ప్రశ్నించింది. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే దానిపై క్లారిటీ రాలేదని... ఈసారి వైకాపా-టీడీపీ పార్టీల మధ్య గట్టి పోటీ వుందని చెప్పింది. ఇంకా గుంటూరు నుంచి బీజేపీ ఓటు బ్యాంక్ సంపాదించుకుంటుందని వెల్లడించింది. డబ్బులు ఏరులై పారాయని చెప్పింది. 
 
ఏపీలో రాజకీయాల కంటే తెలంగాణలో బెటరని మాధవీ లత తెలిపింది. ప్రజలు ఓటేసేటప్పుడు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించాలని, కులాలకు, నగదుకు అతీతంగా ఓటేయాలని చెప్పింది. ప్రజల్లో మార్పు వస్తేనే నిజాయితీ కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తారని.. మాధవీలత వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments