Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసానితో ‘మా’ నూతన కార్యవర్గం భేటీ.!

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (22:08 IST)
నూతనంగా ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్, జాయింట్ సెక్రెటరీ శివబాలాజీ, ఈసీ మెంబర్ సురేష్ కొండేటితో పాటు మరికొంత మంది సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ‘మా’ కార్యవర్గానికి మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ నూతన అధ్యక్షుడు వీకే నరేష్.. మంత్రి తలసానితో దాదాపు ముప్పావు గంటపాటు చర్చించారు.
 
‘మా’లో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. ‘మా’ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయాన్ని కూడా మంత్రి దృష్టికి నరేష్ తీసుకొచ్చారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను ఖ‌చ్చితంగా పరిష్కరిస్తామని, సినీ రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. స్థలం కేటాయింపు విషయాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

Yoga: సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా డేపై బాబు ప్రశంసలు

Yoga Day: జపాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం.. బౌద్ధ ఆలయంలో యోగాసనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments