Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా నటులపై ట్రోల్స్... డీజీపీ ఫిర్యాదు చేసిన 'మా'

సెల్వి
గురువారం, 18 జులై 2024 (17:33 IST)
సోషల్ మీడియా వేదికగా సినీ నటులను లక్ష్యంగా ట్రోల్స్, అసభ్య, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం డీజీపీని కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. సినీ నటులపై ట్రోల్స్ చేస్తున్నందుకుగాను, ఇప్పటికే ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయగా, మరో 250 యూట్యూబ్‌ ఛానళ్ల జాబితాను డీజీపీకి సమర్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా సభ్యులు కోరారు. 
 
ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. సైబర్‌ సెక్యూరిటీ విభాగం సహకారంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి, ట్రోలర్స్‌పై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. విమర్శలు, ట్రోల్స్‌ సరదాగా నవ్వుకునేలా ఉంటే బాగుంటుంది కానీ, వ్యక్తిగత విమర్శలు చేసి, కుటుంబ సభ్యులను కూడా ఏడిపించేలా ఉండరాదన్నారు. డబ్బు కోసం కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR to Hospital Again: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments