మా ఎన్నికలు: ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి, సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:43 IST)
మా ఎన్నికల పోరు ఏ విధంగా సాగుతుందో తెలిసిందే. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఇద్దరూ పోటీలో విజయం సాధించడానికి వారి వారి ప్రయత్నాలు చేసుకున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ఆ తర్వాత లేఖరులతో మాట్లాడుతూ, 'నేను నా మనస్సాక్షి ప్రకారం ఓటు వేశాను. విషయాలు అన్ని వేళలా ఒకేలా ఉండవు. ఎన్నికలు ఎల్లవేళలా చేదుగా ఉంటాయని నేను అనుకోను. భవిష్యత్తులో మా ఎన్నికలను ఏకగ్రీవంగా మార్చడానికి మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తాము.
 
"ఓట్లు వేయని మా సభ్యుల మనస్సాక్షికి వదిలివేస్తున్నాను. కొందరు షూటింగ్‌లో బిజీగా ఉండవచ్చు. కానీ వారి నిర్ణయం గురించి వివరించడానికి నేను ఇష్టపడను '. కాగా మా ప్రెసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వానికి చిరంజీవి మద్దతు ఇస్తున్నట్లు పుకార్లు రేగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments