Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.40లక్షలు సాయం చేశారు.. ఎవరు? (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (19:06 IST)
మెగాస్టార్ చిరంజీవిపై విలన్‌గా చేసిన తమిళ నటుడు పొన్నాంబళం ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తన బ్రదర్ డ్రింక్ పాయిజన్ కలపడం వల్ల ఓ కిడ్నీ కోల్పోయిన ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఆదుకున్నాడని తెలిపాడు.  
 


తన ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక చిరంజీవిని అడిగితే... లక్షో రెండు లక్షల సాయం చేస్తారనుకుంటే.. తానున్నానని చెప్పి ఐదు నిమిషాల్లో దగ్గరలో వున్న అపోలోకి వెళ్లి అడ్మిట్ అవ్వమన్నారు. అక్కడ తనను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదని.. మొత్తం రూ.40లక్షలు అయ్యింది.. అది ఆయనే చూసుకున్నారని పొన్నాంబళం తెలిపాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments