Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువ.. అందుకే నరేష్‌ను తగులుకుంది.. (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (18:43 IST)
సినీ నటులు పవిత్ర, నరేష్‌ల వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. పవిత్ర నరేష్ తాము పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పవిత్రపై ఆమె మొదటి భర్త సుచేంద్ర షాకింగ్ కామెంట్లు చేశారు. పవిత్రకు డబ్బుపై వ్యామోహం ఎక్కువంటూ పేర్కొన్నారు. 
 
పవిత్రకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమని.. ఆమె అవకాశవాది, విజయనిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్లు ఆస్తి నొక్కేసిందని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. తనను వదిలేసి నరేష్‌ను తగులుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments