Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ప్రముఖ దిగ్గజ సినీ నేపథ్య గాయకుడు కేజే యేసుదాస్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత ఇంటికి చేరుకుంటారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, మలయాళ దిగ్గజ నేపథ్యగాయకుడైన యేసుదాస్... మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ అనేక భాషా చిత్రాల్లో కొన్ని వందల సంఖ్యలో పాటలు పాడిన విషయం తెల్సిందే. అలాగే, అనేక భక్తపాటలను కూడా ఆయన ఆలపించారు. ప్రస్తుతం అపుడపుడు మాత్రమే పాటలు ఆలపిస్తూ, ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం- నారా లోకేష్, పవన్‌లను ప్రశంసించిన ప్రధాని

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments