Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి.. పవర్ స్టార్ సరసన ఆ సినిమాలో?

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (18:47 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది.. అందాల రాక్షసి. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాను తెలుగులోకి వకీల్ సాబ్‌గా రీమేక్ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని ఏప్రిల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
మే 15వ తేదీన ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయనున్నారు. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్‌తో ఏప్రిల్ 15 వరకు ఉండటంతో షూటింగ్ కూడా ఆపేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. ఇదిలా వుంటే క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న పిరియాడిక్ చిత్రంతో పాటు పవన్ మైత్రీ మూవీమేకర్స్ చిత్రాన్ని కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే. 
 
హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందులో పవన్‌కు జోడీగా ''అందాల రాక్షసి'' ఫేమ్ లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. గత కొంత కాలంగా బిగ్ సినిమా ఛాన్స్ దక్కించుకోలేకపోయిన లావణ్యకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సేనని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments