తార‌క్‌, చ‌ర‌ణ్‌పై తాజా విజువల్ గ్లింప్స్ ఆదివారం ఫిక్స్‌

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:50 IST)
Charan, ntr
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న `రౌద్రం రణం రుధిరం` సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. ఇందుకు నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్  ప్రకటించింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఒక్కో స‌మాచారాన్ని ఒక్కోసంద‌ర్భంగా విడుద‌ల చేశారు. తాజాగా రేపు ఆదివారంనాడు విజువల్ ట్రీట్ ఇచ్చే గ్లింప్స్ (సంగ్రహావలోకనం) ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.
 
రామ్‌చ‌ర‌న్‌, ఎన్‌.టి.ఆర్‌. పోస్ట‌ర్‌ను శ‌నివారంనాడు విడుద‌ల చేసి అందులో గ్లింప్స్ ఆఫ్ ఫ‌స్ట్ నెంబ‌ర్ అని తెలియ‌జేశారు. దీని నిడివి 45 సెకండ్ల‌పాటు వుంటుందని స్ప‌ష్టం చేసింది. ఇలా ఒక్కోక్క‌టి అభిమానుల‌కు రుచి చూపిస్తూ రేపు మ‌రింత ఆస‌క్తి క‌లిగించేవిధంగా తెలియ‌జేయ‌నున్నారు. ఈ సినిమా ప‌లు అంత‌ర్జాతీయ భాష‌ల‌తోపాటు ఇంగ్లీషులో కూడా విడుద‌ల‌చేసే విష‌యాన్ని కూడా రేపు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments