Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఎస్పీబీ శకం : వ్యవసాయక్షేత్రంలో సేదతీరిన గానగంధర్వుడు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:42 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నై సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య శనివారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయనకు ఇష్టంగా నిర్మించుకున్న వ్యవసాయక్షేత్రంలో ఈ అంత్యక్రియలు ముగిశాయి. ఎస్బీబీ పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
 
చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఆయనను కడసారి చూసుకున్నారు. సినీ ప్రముఖులు భారతీరాజాతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌, శివబాలాజీ, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.
 
అలాగే, తమిళ హీరో విజయ్ కూడా చివరి క్షణంలో అక్కడకు వచ్చారు. బాలు భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. ఆయన పార్థివదేహానికి నమస్కరించి అంజలి ఘటించారు. పక్కనే ఉన్న బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ని సముదాయించారు. మరోవైపు ఫాంహౌస్ వద్దకు అభిమానులు పోటెత్తుతున్నప్పటికీ... కరోనా నేపథ్యంలో ఫాంహౌస్‌లోకి అందరినీ పోలీసులు అనుమతించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments