Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు : మంచు లక్ష్మి

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (12:06 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎదురవుతోన్న వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి నటి మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌తో ఆమె మాట్లవాడుతూ, ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకున్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పిన ఆమె.. సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని తెలిపారు. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏ మహిళైనా ఎవరితోనూ తన ఇబ్బందిని  చెప్పకోలేక  ధైర్యం చేయలేదని అనిపిస్తేనే.. ఆమెను  ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలన్నారు. కెరీర్‌ మొదలుపెట్టిన సమయంలో తననూ కొందరు ఇబ్బంది పెట్టినట్లు.. వారితో తాను దురుసుగా ప్రవర్తించిన క్రమంలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. ఇక కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన తనని షాక్‌కు గురిచేసిందన్నారు. న్యాయం జరగాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం