Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు కత్తివా, గుంటూరు మిర్చివా.. హన్సిక లైన్లో పెట్టేందుకు?

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (12:50 IST)
సందీప్-హన్సిక జోడీగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న కామెడీ థ్రిల్లర్ -తెనాలి రామకృష్ణ బిఏబీఎల్. ఈ సినిమా నుంచి తాజాగా కర్నూలు కత్తివా.. గుంటూరు మిర్చివా అన్న లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 
 
కర్నూలు కత్తివా, గుంటూరు మిర్చివా, నన్నుకాస్త కనికరించవా.. కొండారెడ్డి బురుజువా, పుల్లారెడ్డి స్వీటువా, నోరూరిస్తూనే ఉంటావా -అంటూ హన్సికను సందీప్ పొగుడుతూ పాడిన పాట ఆసక్తికరంగా ఉంది. హన్సికను మెప్పించి లైన్‌లో పెట్టెందుకు సందీప్ కిషన్ ఆపసోపాలు పడుతున్నాడు. 
 
సాయికార్తీక్ సంగీతం సమకూర్చిన చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. పోసానీ కృష్ణమురళీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments