Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే సూసైడ్ చేసుకుంటా : కేఆర్కే

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే హెచ్చరించాడు. భారతదేశంలో సినిమాలు విడుదలకాకముందే విదేశాల్లో వేసే ప్రీమియర్ షోలను తిలకి

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (11:20 IST)
ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే హెచ్చరించాడు. భారతదేశంలో సినిమాలు విడుదలకాకముందే విదేశాల్లో వేసే ప్రీమియర్ షోలను తిలకించి తనదైనశైలిలో రివ్యూలు రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ రివ్యూలను సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పోస్ట్ చేస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తుంటాడు. 
 
అలాంటి కేఆర్కే ఇపుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, "ట్విట్టర్ ఇండియా ప్రధాన ఉద్యోగులైన మహిమా కౌల్, విరల్ జాని, తరంజిత్ సిగ్తోలను నేను ఒకటే కోరుకుంటున్నాను. 15 రోజుల్లోగా నా ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించండి. 
 
మీరు నా ఖాతాను సర్పెండ్ చేశారు. నా దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం చేశారు. వెంటనే నా ఖాతాను తిరిగి పునరుద్ధరించుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటారు. నా చావుకు కారణం మాత్రం మీరే" అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, అక్టోబర్ 18న కేఆర్కే ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments