Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న కృతిశెట్టి

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (15:27 IST)
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఉప్పెన కృతిశెట్టి ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. ఇదే క్రమంలో ఆమె కోలీవుడ్‌లోకి కూడా ఎంటరైంది. 
 
రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమా ఆమె తొలి తమిళ సినిమా అయింది. ఆ తర్వాత అక్కడ కూడా 2 సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీపై కూడా కన్నేసింది ఈ బ్యూటీ.
 
ఓ మలయాళం సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా మల్లూవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అజయంతే రందం మోషణం'. 
 
ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకున్నారు.
 
'అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో కూడా విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments