Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న కృతిశెట్టి

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (15:27 IST)
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఉప్పెన కృతిశెట్టి ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. ఇదే క్రమంలో ఆమె కోలీవుడ్‌లోకి కూడా ఎంటరైంది. 
 
రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమా ఆమె తొలి తమిళ సినిమా అయింది. ఆ తర్వాత అక్కడ కూడా 2 సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీపై కూడా కన్నేసింది ఈ బ్యూటీ.
 
ఓ మలయాళం సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా మల్లూవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అజయంతే రందం మోషణం'. 
 
ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకున్నారు.
 
'అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో కూడా విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments