Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేయకపోతే మనమీద మనమే ఉమ్మేసుకోవడం వంటిది : ఆర్జీవీ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (11:15 IST)
ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజుగారి వంటి పెద్ద మనిషికి విలువ ఇచ్చేందుకు రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'మనసు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగార లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగులు ఆపేసిన చిత్ర పరిశ్రమ మనది. 
 
నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేషఅ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి వార్లకు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలోఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళిలకు ట్యాగ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments