Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేయకపోతే మనమీద మనమే ఉమ్మేసుకోవడం వంటిది : ఆర్జీవీ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (11:15 IST)
ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజుగారి వంటి పెద్ద మనిషికి విలువ ఇచ్చేందుకు రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'మనసు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగార లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగులు ఆపేసిన చిత్ర పరిశ్రమ మనది. 
 
నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేషఅ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి వార్లకు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలోఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళిలకు ట్యాగ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments