Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేయకపోతే మనమీద మనమే ఉమ్మేసుకోవడం వంటిది : ఆర్జీవీ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (11:15 IST)
ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజుగారి వంటి పెద్ద మనిషికి విలువ ఇచ్చేందుకు రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'మనసు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగార లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగులు ఆపేసిన చిత్ర పరిశ్రమ మనది. 
 
నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేషఅ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి వార్లకు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలోఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళిలకు ట్యాగ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments