Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టిన ప్రభాస్ పెద్దమ్మ!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, పౌరులను రోడ్లపైకి తిరగకుండా చేస్తున్నారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా పోలీసుకు సరైన అన్నపానీయాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు భార్య, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి తమ ఇంటి పరిసరాలలో విధులు నిర్వహించే పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టారు. ఈ డమ్ మటన్ బిర్యానీని ఆమె స్వయంగా తయారు చేశారు. ఈ బిర్యానీని ఆరగించిన పోలీసులు భలేవుందంటూ బిర్యానీని ఆరగించారట. 
 
ఈ సందర్భంగా ఆమె పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటా సమాజానికి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments