Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టిన ప్రభాస్ పెద్దమ్మ!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, పౌరులను రోడ్లపైకి తిరగకుండా చేస్తున్నారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా పోలీసుకు సరైన అన్నపానీయాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు భార్య, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి తమ ఇంటి పరిసరాలలో విధులు నిర్వహించే పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టారు. ఈ డమ్ మటన్ బిర్యానీని ఆమె స్వయంగా తయారు చేశారు. ఈ బిర్యానీని ఆరగించిన పోలీసులు భలేవుందంటూ బిర్యానీని ఆరగించారట. 
 
ఈ సందర్భంగా ఆమె పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటా సమాజానికి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments