Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ భౌతిక కాయాన్ని వారి కోసమే ఆపారు, నిన్న చిన్న దినం పూర్తయింది

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (10:28 IST)
Mridula, Bharti, Mahesh Babu, Jaya Krishna
కృష్ణ మరణించాక కృష్ణ ఆఖరి చూపు కోసం కావాల్సిన వారు రావాల్సి ఉంది. అందుకే బాడీని ఒకరోజు ఉంచారు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని, కుమార్తె భారతి ఘట్టమనేని ఆస్ట్రియాలో ఉంటున్నారు. చదువుకోసం వెళ్లిన వారు రావడానికి ఆలస్యం అయింది. ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు కృష్ణ గారి చిన్న కర్మ జరిపారు. జూబ్లీహిల్స్ లోని ఎఫ్. న్  సి. సి. లో జరిగింది. ముందుగా ప్రార్ధనా సమావేశంలో తన తండ్రి కృష్ణకు నివాళులు అర్పించారు మహేష్ బాబు. అతికొద్ది మంది  హాజరైన ఈ కార్యక్రమంలో రమేష్ బాబు భార్య మృదుల, కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని, కుమార్తె భారతి ఘట్టమనేని నివాళులు అర్పించారు. 
 
mahesh sisters
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సహచరులు హాజరయ్యారు,  హాజరైన వారు రమేష్ ఫ్యామిలీని పరామర్శించారు. వారితో మహేష్ బాబు ఫోటోలు దిగారు. ట్విట్టర్‌లో పంచుకున్న ఫోటోలో, మహేష్ తన దివంగత సోదరుడు రమేష్ బాబు కుటుంబంతో కలిసి పోజులిచ్చాడు. సోషల్ మీడియాలో అభిమానులు ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రేమను తెలియజేస్తూ, వారికి సానుభూతి తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments