Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసత్య ప్రచారాలు చేయొద్దు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:06 IST)
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అంచనాలను చేరుకోలేక పోయింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలతో కొరటాల సతమతమవుతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
'ఆచార్య' చిత్రం కారణంగా బయ్యర్లకు వచ్చిన నష్టాలను భర్తీ చేసే పనిలో కొరటాల శివ ఉన్నట్టు సమాచారం. అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కన బెట్టాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై కొరటాల శివ స్పందించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా పుకార్లు పుట్టించడం ఆపాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆ రోజున ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసేలా సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. పైగా ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments