Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇళయరాజాని అడిగితే బెటర్... నేనైతే నోటీసులు పంపేవాడిని కాదు : కేజే. ఏసుదాస్

సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం - సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంపై కామెంట్స్ చేసేందుకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఏసుదాస్ నిరాకరించారు. ఈ వ్యవహారంపై ఇళయరాజానే అడగాలంటూ మీడియా మిత్రులకు సలహా ఇ

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (16:07 IST)
సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం - సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంపై కామెంట్స్ చేసేందుకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఏసుదాస్ నిరాకరించారు. ఈ వ్యవహారంపై ఇళయరాజానే అడగాలంటూ మీడియా మిత్రులకు సలహా ఇచ్చారు. 
 
ఎస్పీబీ, ఇళయరాజాల వ్యవహారం లీగల్ నోటీసు వరకు వెళ్లిన విషయం తెల్సిందే. దీనిపై కేజే యేసుదాస్‌ వద్ద ప్రస్తావించగా 'నేనయితే ఎవ్వరికీ అలా లీగల్ నోటీసులు పంపేవాణ్ణి కాదు. నన్ను అడగడం కన్నా ఇళయరాజాని అడిగితే బెటర్,' అని తన అభిప్రాయం చెప్పారు. 
 
అలాగే, జాతీయ అవార్డుల విషయంలో తమిళ దర్శకుడు మురుగదాస్, మరికొందరు చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందిస్తూ... 'ఈ సందేహం ఎవరైతే వ్యక్తపరిచారో వాళ్లనే అడగడం మంచిది. లేదంటే, జ్యూరీని అడగాలి. అంతేకానీ, సంబంధంలేని నాలాంటి వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు,' అని చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments