కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్, కోవిడ్ వాళ్లను పట్టుకుంది (video)

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:44 IST)
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కరోనావైరస్ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో వరుణ్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీనితో చిత్ర షూటింగ్ నిలిపివేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
 
కాగా హీరోయిన్ కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్ అయ్యిందంటూ బాలీవుడ్ జనం చెపుతున్నారు. ఈ చిత్రం షూటింగులో కియారా కూడా పాల్గొనాల్సి వుంది. ఇంతలోనే హీరోకి, దర్శకుడికి కరోనా అని తేలడంతో ఆమె ఆగిపోయినట్లు సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments