Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు మెగా ఫ్యామిలీ రూ. 51 లక్షల విరాళం... సిద్ధార్థ్

కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మం

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (22:04 IST)
కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మందులు, ఆహార పదార్థాలు, ఆరోగ్య పరిశుభ్రతా వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందచేసేందుకు కేరళకు పంపారు.
 
మరోవైపు నటుడు సిద్ధార్థ్ రూ. 10 లక్షల విరాళాన్ని కేరళ వరద బాధితులకు అందజేశారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ #KeralaDonationChallenge ని స్టార్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments