Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు మెగా ఫ్యామిలీ రూ. 51 లక్షల విరాళం... సిద్ధార్థ్

కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మం

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (22:04 IST)
కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మందులు, ఆహార పదార్థాలు, ఆరోగ్య పరిశుభ్రతా వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందచేసేందుకు కేరళకు పంపారు.
 
మరోవైపు నటుడు సిద్ధార్థ్ రూ. 10 లక్షల విరాళాన్ని కేరళ వరద బాధితులకు అందజేశారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ #KeralaDonationChallenge ని స్టార్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం.. వేట కత్తులతో కలర్ ల్యాబ్‌ ఓనర్ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments