Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు మెగా ఫ్యామిలీ రూ. 51 లక్షల విరాళం... సిద్ధార్థ్

కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మం

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (22:04 IST)
కేరళను ముంచెత్తిన వరద బీభత్సం పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబం రూ. 51 లక్షల రూపాయాల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపింది. దీనితో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే మందులు, ఆహార పదార్థాలు, ఆరోగ్య పరిశుభ్రతా వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందచేసేందుకు కేరళకు పంపారు.
 
మరోవైపు నటుడు సిద్ధార్థ్ రూ. 10 లక్షల విరాళాన్ని కేరళ వరద బాధితులకు అందజేశారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ #KeralaDonationChallenge ని స్టార్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments