Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే సావిత్రిగా మళ్లీ వద్దనుకున్నా.. ఇకపై బయోపిక్‌లొద్దు- కీర్తి సురేష్

దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:23 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ అలాంటి పాత్రే మళ్లీ కీర్తి సురేష్‌ను వరించింది. కానీ ఆ ఛాన్స్‌కు కీర్తి నో చెప్పింది. దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించాల్సిందిగా కీర్తి సురేష్‌కి ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్‌ని కీర్తి సురేష్ అంగీకరించలేదు. ఈ ఛాన్స్ వద్దనుకున్న కారణాన్ని కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహానటి అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మళ్లీ తాను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు.. అందుకే ఆ ఛాన్స్ వద్దనుకున్నానని తెలిపింది. 
 
సావిత్రి మాత్రమే కాదు.. ఇకపై బయోపిక్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానంటూ చెప్పుకొచ్చింది. కీర్తి సావిత్రిగా వద్దనుకున్న పాత్రలో నిత్యామీనన్ కనిపించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments