Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్, ఐష్‌తో స్క్రీన్ పంచుకోనున్న కీర్తి సురేష్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:02 IST)
మహానటితో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతి నిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాను చేస్తుండగా, హిందీలో ఒక సినిమా చేస్తోంది. 
 
వీటితో పాటు ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా సంతకం చేసినట్లు సమాచారం. 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాలో కీర్తి యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నాడు. 
 
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉండబోతోందట. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, మోహన్‌బాబు, కార్తీ, జయం రవి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments