Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్, ఐష్‌తో స్క్రీన్ పంచుకోనున్న కీర్తి సురేష్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:02 IST)
మహానటితో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతి నిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాను చేస్తుండగా, హిందీలో ఒక సినిమా చేస్తోంది. 
 
వీటితో పాటు ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా సంతకం చేసినట్లు సమాచారం. 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాలో కీర్తి యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నాడు. 
 
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉండబోతోందట. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, మోహన్‌బాబు, కార్తీ, జయం రవి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments