Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు 'మహానటి' విరాళం రూ. 10 లక్షలు

కేరళ వరద బాధితులకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకులతో మహానటిగా పిలిపించుకుంటున్న కీర్తి సురేష్ కూడా తనవంతు సహాయాన్ని అందించింది.

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (16:19 IST)
కేరళ వరద బాధితులకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకులతో మహానటిగా పిలిపించుకుంటున్న కీర్తి సురేష్ కూడా తనవంతు సహాయాన్ని అందించింది.
 
కీర్తి సురేష్ తనవంతు సహాయంగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. కానీ అంతటితో సంతృప్తి చెందకుండా మరో 5 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి బాధితులకు కావాల్సిన బట్టలు, మందులు, ఇతరత్రా సామాగ్రిని కొని తనే స్వయంగా వెళ్లి బాధితులకు వాటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. స్టార్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా కీర్తి సురేష్ ఇలా ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం మహానటి సావిత్రి ప్రభావమే అని అంటున్నారు తెలుగు ప్రజలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం