Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ అకాడెమీ లంచ్ కు హాజరై అందరికీ థ్యాంక్స్‌ చెప్పిన కీరవాణి, చందబ్రోస్‌

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:07 IST)
bose, keeravani at losangels
తెలుగు సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) సినిమాలోని నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ కు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి కుటుంబం హాజరయింది. అక్కడ జేమ్స్‌ కామెరెన్‌ను కూడా రాజమౌళితో చర్చించారు. అయితే పాటకు ప్రాణం సంగీతంతోపాటు సాహిత్యం కూడా. అందులో పాడిన గాయకులు కూడా. కొరియోగ్రాఫర్‌ కూడా ముఖ్యం. వీరెరవరూ అక్కడికి వెళ్ళలేదని చర్చ ఫిలిం వర్గాల్లో జరిగింది. దీనికి సమాధానంగా నిన్ననే కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్‌ నామిని అకాడెమీ లంచ్‌కు హాజరయినట్లు ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు.
 
bose, keeravani at oscar function
ఈ సందర్భంగా అక్కడి రిపోర్ట్‌ వీరిని ఇంటర్వ్యూ చేస్తూ, మీ స్పీచ్‌ చాలా ఇన్‌స్పైర్‌గా వుందంటూ అడగగానే. ఇది నా మనసులోతుల్లోంచి హృదయపూర్వకంగా వచ్చిన మాటలని కీరవాణి బదులిచ్చారు. ఇంకా ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పాలనుందా? అని ప్రశ్న వేయగానే... చంద్రబోస్‌ బదులిస్తూ, ముందుగా సంగీత దర్శకుడు కీరవాణిగారికి, యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌, సింగర్స్‌కు, దర్శకుడికి థ్యాంక్స్‌ చెప్పాలి అని అన్నారు. ఆ తర్వాత కీరవాణి స్పందిస్తూ.. నా పేరెంట్స్‌, నా మెంటర్స్‌కూ థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. సమయం వ్యవధిలేకపోవడంతో అందరికీ అప్పట్లో చెప్పలేకపోయానని అన్నారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments