Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ అకాడెమీ లంచ్ కు హాజరై అందరికీ థ్యాంక్స్‌ చెప్పిన కీరవాణి, చందబ్రోస్‌

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:07 IST)
bose, keeravani at losangels
తెలుగు సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) సినిమాలోని నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ కు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి కుటుంబం హాజరయింది. అక్కడ జేమ్స్‌ కామెరెన్‌ను కూడా రాజమౌళితో చర్చించారు. అయితే పాటకు ప్రాణం సంగీతంతోపాటు సాహిత్యం కూడా. అందులో పాడిన గాయకులు కూడా. కొరియోగ్రాఫర్‌ కూడా ముఖ్యం. వీరెరవరూ అక్కడికి వెళ్ళలేదని చర్చ ఫిలిం వర్గాల్లో జరిగింది. దీనికి సమాధానంగా నిన్ననే కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్‌ నామిని అకాడెమీ లంచ్‌కు హాజరయినట్లు ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు.
 
bose, keeravani at oscar function
ఈ సందర్భంగా అక్కడి రిపోర్ట్‌ వీరిని ఇంటర్వ్యూ చేస్తూ, మీ స్పీచ్‌ చాలా ఇన్‌స్పైర్‌గా వుందంటూ అడగగానే. ఇది నా మనసులోతుల్లోంచి హృదయపూర్వకంగా వచ్చిన మాటలని కీరవాణి బదులిచ్చారు. ఇంకా ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పాలనుందా? అని ప్రశ్న వేయగానే... చంద్రబోస్‌ బదులిస్తూ, ముందుగా సంగీత దర్శకుడు కీరవాణిగారికి, యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌, సింగర్స్‌కు, దర్శకుడికి థ్యాంక్స్‌ చెప్పాలి అని అన్నారు. ఆ తర్వాత కీరవాణి స్పందిస్తూ.. నా పేరెంట్స్‌, నా మెంటర్స్‌కూ థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. సమయం వ్యవధిలేకపోవడంతో అందరికీ అప్పట్లో చెప్పలేకపోయానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments