Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్‌కు కరోనా? ఫేక్ న్యూసా.. లేకుంటే నిజమేనా?

Webdunia
గురువారం, 2 జులై 2020 (18:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. సినీ ప్రముఖులను, బుల్లితెర నటులను కాటేస్తున్న కరోనా వైరస్.. ప్రస్తుతం యాంకర్లపై పడింది. అయితే కొన్ని పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తోంది. 
 
మొన్నటికి మొన్న ప్రముఖ యాంకర్ ఓంకార్ కి కరోనా సోకినదంటూ ఒక ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. దీంతో ఆయన దానిపై వివరణ ఇచ్చారు. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.
 
తాజాగా కరోనా మహమ్మారి బారిన కత్తి మహేష్ పడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్‌కు కరోనా రావడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారంటూ.. ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది. 
 
దీనిపై స్పందించిన కత్తి.. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా అవాస్తవపు వార్తలని తేల్చేశాడు. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments