Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ హ్యాట్రిక్ కొడుతుందా...?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (19:01 IST)
రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తునన్న చిత్రం ‘కథనం’. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ ఫేమ్ పృథ్వీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్‌ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్‌ నాదెండ్ల మాట్లాడుతూ – క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారికి ‘కథనం’ సినిమా హ్యాట్రిక్‌ అందించచబోతుని అన్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది‌. ఆయనది లక్కీ హ్యాండ్‌ అని అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్‌లో ఇదొక బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments