Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ బిల్లు చూసి పత్తాలేకుండా పారిపోయిన హీరోయిన్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (09:40 IST)
'దండుపాళ్యం' ఫేం పూజా గాంధీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో ఉండే పూజా తాజాగా ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కి బిల్లుక‌ట్ట‌కుండా ప‌రార‌య్యింద‌ట‌. దీంతో హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌ని ఆశ్ర‌యించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొద్ది రోజుల క్రితం బెంగ‌ళూరులోని ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో గ‌దిని పూజా గాంధీ అద్దెకి తీసుకున్నారు. హోట‌ల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకుంది. దీంతో ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో పత్తాలేకుండా పారిపోయింది. 
 
ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గ్ర‌హించిన హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు న‌మోదు చేసి స‌మ‌న్లు జారీ చేశారు. ఈ సమన్లు అందుకున్న పూజాగాంధీ పోలీసుల ముందుకు వచ్చారు. తాను హోట‌ల్‌కి రూ. 2 లక్ష‌లు చెల్లించిన‌ట్టు వెల్ల‌డించింది. మిగ‌తా మొత్తం చెల్లించ‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌ని కోరింది. దీనికి హోట‌ల్ యాజ‌మాన్యం ఓకే చెప్ప‌డంతో వివాదం స‌మ‌సింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments