Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇందిరా గాంధీ' గా కంగనా రనౌత్!

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:56 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో బయోపిక్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రలో ఆమె నటించారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తరెకెక్కిన తలైవి చిత్రంలో కంగనా రనౌత్.. జయలలితగా నటించారు. ఇపుడు మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
 
మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది. అయితే, ఆ చిత్రం ఇందిరా గాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగనా వెల్లడించారు. 
 
ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహిస్తారు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని కంగనా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments