Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇందిరా గాంధీ' గా కంగనా రనౌత్!

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:56 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో బయోపిక్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రలో ఆమె నటించారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తరెకెక్కిన తలైవి చిత్రంలో కంగనా రనౌత్.. జయలలితగా నటించారు. ఇపుడు మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
 
మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది. అయితే, ఆ చిత్రం ఇందిరా గాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగనా వెల్లడించారు. 
 
ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహిస్తారు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని కంగనా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments