Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ: హనుమాన్ గర్హిలో శుభ్రత పనుల్లో కంగనా రనౌత్

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (17:37 IST)
Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జనవరి 20న అయోధ్యలో రామమందిరపు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు వచ్చారు. పవిత్రోత్సవానికి ముందు, నటి హనుమాన్ గర్హి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్‌లో కంగనా పాల్గొన్నారు. కంగనా గుడి లోపల నేలను శుభ్రం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
కంగనా చీరకట్టు, సన్ గ్లాసెస్‌లో నేలను చీపురుతో చిమ్మడం కనిపించింది. ఆదివారం బంగారు రంగు చీర, అద్దాలతో కంగనా కనిపించింది. నలుపు సన్ గ్లాసెస్‌తో ఆమె చీర లుక్‌తో ఆలయాన్ని శుభ్రం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియోను కూడా పంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments