Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు : కంగనా రనౌత్

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:56 IST)
హిందీ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి కంగనా రనౌత్‌కు, మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీకి మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బుధవారం హర్యానా రాష్ట్రం నుంచి ముంబైకి చేరుకునే లోపే మహారాష్ట్ర సర్కారు ఒత్తిడిమేరకు బీఎంసీ అధికారులు మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ చర్యపై కంగనా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆ తర్వాత శివసేనపై, ఉద్ధవ్‌ ఠాక్రేలపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. 
 
గురువారం కూడా మరోమారు సీఎం ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని కంగనా విమర్శల తూటాలు పేల్చారు. 'మీ తండ్రి చేసిన మంచి పనులు మీకు సంపదనిచ్చాయి.. కానీ మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి. మీరు నా నోరు మూయించగలరు, కానీ నా గొంతు వంద మిలియన్లలో ప్రతిధ్వనిస్తుంది. ఎంత మంది నోర్లు మీరు మూయించగలరు? ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు? మీరు ఎప్పుడైతే నిజం నుంచి తప్పించుకోవాలని చూస్తారో.. మీరు రాజవంశానికి నమూనాగా మిగిలిపోతారు తప్ప ఇంకేమీ కారు' అని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments