Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు రైతులు కాదు.. టెర్రరిస్టులు.. కంగనా రనౌత్

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (14:54 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రైతుల ఆందోళనపై అమెరికా సింగ‌ర్ రిహానా స్పందించింది. రైతుల ఆందోళ‌న‌కు సంబంధించిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ.. మ‌నం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు అని రిహానా ట్వీట్ చేసింది. 
 
దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాస్త ఘాటుగానే స్పందించింది. దీని గురించి ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. ఎందుకంటే వాళ్లు రైతులు కాదు ఉగ్ర‌వాదులు. వాళ్లు ఇండియాను విభ‌జించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. 
 
అలాంటి ముక్క‌లైన దేశాన్ని చైనా ఆక్ర‌మించి అమెరికాలాగా ఇక్క‌డ కూడా చైనీస్ కాల‌నీ ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. మేము మీలాగా దేశాన్ని అమ్ముకోవ‌డం లేదు అంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డం విశేషం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments