Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు రైతులు కాదు.. టెర్రరిస్టులు.. కంగనా రనౌత్

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (14:54 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రైతుల ఆందోళనపై అమెరికా సింగ‌ర్ రిహానా స్పందించింది. రైతుల ఆందోళ‌న‌కు సంబంధించిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ.. మ‌నం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు అని రిహానా ట్వీట్ చేసింది. 
 
దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాస్త ఘాటుగానే స్పందించింది. దీని గురించి ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. ఎందుకంటే వాళ్లు రైతులు కాదు ఉగ్ర‌వాదులు. వాళ్లు ఇండియాను విభ‌జించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. 
 
అలాంటి ముక్క‌లైన దేశాన్ని చైనా ఆక్ర‌మించి అమెరికాలాగా ఇక్క‌డ కూడా చైనీస్ కాల‌నీ ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. మేము మీలాగా దేశాన్ని అమ్ముకోవ‌డం లేదు అంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments