Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలంలో చిత్రపరిశ్రమను తలైవి గట్టెక్కిస్తుంది : కంగనా రనౌత్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:24 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది కాలంగా కష్టాల్లో కూరుకునిపోయిన చిత్రపరిశ్రమను గట్టెక్కించేందుకు వస్తున్న చిత్రమే తలైవి అని ఆ చిత్ర హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాకఅయానించారు.
 
ఈ చిత్రం ట్రైలర్ గత నెలలో రిలీజ్ కాగా, అద్భుతమైన స్పందన వస్తోంది. దివంగ‌త తమిళ‌నాడు మాజీ సీఎం, న‌టి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి. 
 
వీటిపై కంగనా రనౌత్ స్పందించారు. క‌రోనా సంక్షోభంలో కూరుకుపోయిన బాలీవుడ్‌ను తాను చేస్తున్న త‌లైవి చిత్రం గ‌ట్టెక్కిస్తుంద‌ని ధీమాగా చెప్తోంది. క‌రోనా లాక్డౌన్ త‌ర్వాత ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక బాలీవుడ్‌లో ఇప్ప‌టివర‌కు స‌రైన హిట్ సినిమా ప‌డ‌లేదు. 
 
త‌లైవితో బాలీవుడ్ బాక్సాపీస్‌కు ఎన‌ర్జీ వస్తుందన్నారు. త‌లైవి విడుద‌ల తేదీలో ఎలాంటి మార్పు లేదని ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏ విజయ్ తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments