Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు చుక్కెదురు-నిజంగా విదేశాలకు వెళ్ళాల్సి వుంటే..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:37 IST)
ముంబై హైకోర్టులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును కంగనా రనౌత్ ఆశ్రయించింది.

పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డేతో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు. ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. 
 
ఈ నెలలో తాను బుడాపెస్ట్‌లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల కారణంగా పాస్ పోర్ట్ ను అధికారులు రెన్యూల్ చేయలేమని చెప్పారని కంగనా పిటీషన్‌లో పేర్కొంది. 
 
అయితే.. నిజంగా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండి ఉంటే.. పూర్తి వివరాలతో కంగనా పిటీషన్ వేసి ఉండాల్సిందని, ఇప్పుడు ఇచ్చిన సమాచారం అస్పష్టంగా ఉందని కోర్టు విమర్శించింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ, అప్పుడు పూర్తి వివరాలు ఇవ్వమని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments