Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనటుడు పార్టీకి ఎన్నికల గుర్తు టార్చిలైట్...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (10:53 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని 'మక్కల్ నీది మయ్యం' పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలా వెల్లడించారు. 
 
కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నటుడిగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న క‌మ‌ల్ హాస‌న్ గ‌త యేడాది మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా  వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో త‌న పార్టీ త‌ర‌పున క‌మ‌ల్ పోటీ చేయ‌నున్నాడు. అయితే తాజాగా ఈసీ క‌మ‌ల్ పార్టీకి బ్యాట‌రీ టార్చ్ గుర్తుని కేటాయించింది. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఈసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తమ పార్టీకి అనువైన గుర్తునే ఈసీ కేటాయించిందంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments