Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్కి లో కథలేదు - ప్రేక్షకులు నిద్రపోతున్నారు. అంతా ఫేక్ పబ్లిసిటీనే !

డీవీ
గురువారం, 11 జులై 2024 (16:22 IST)
Nag aswin, prabhas latest
బాహుబలి, ఒక కథ వుంది, కథనం వుంది.  సలార్, కు కొద్దో గొప్ప వుంది. కానీ కల్కీ కి ఏవీ లేవు. సిల్లీగా ఏది బడితే అది రాసుకుని సినిమా తీశాడు నాగ్ అశ్విన్ అని సీనియర్ దర్శకుడు గీతా క్రిష్ణ విశ్లేషించారు.
 
కల్కి గ్రాస్ వందల కోట్లు వచ్చిందని పబ్లిసిటీ చేశారు. కానీ నిర్మాతకు ఏమీ రాలేదు. స్వప్నా దత్ ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇది పాన్ ఇండియా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు సినిమా ఆగిపో్యిందన్నారు. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు. 
 
ఇక అమితాబ్, కమల్ హాసన్.. డేట్స్ కూడా రెండు రోజుల్లో తీసేయవచ్చు. ఈ సినిమా చూశాక  పరమ చెత్త సినిమాలా వుందని సీనియర్ రచయిత, దర్శకుడు గీతా క్రిష్ణ తేల్చిచెప్పారు.
 
ముప్పై ఏళ్ళ నాడే రఫ్ డ్..వెహికల్స్.. హాలీవుడ్ లో వచ్చేశాయి. చిరంజీవి కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఇక హాలీవుడ్ స్టార్ వార్స్ ప్రభావంతో దర్శకుడు కథ ఏమిటో తెలియకుండా, ఎవరినీ సంప్రదించకుండా తనకిష్టమైన కథగా రాసేసుకున్నాడు. ఆయన ఇంటర్వూ  ఇటీవలే చూశాను. దేనికీ సరైన సమాధానం చెప్పపలేదు. పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకేమీ కాదు.
 
అలాగే ఎడిటింగ్ చాలా బేడ్ గా వుంది. కథనం సరిగ్గా లేదు. మొదటి భాగం చూడగానే నిద్రపోతున్నారు ప్రేక్షకులు అని గీతా క్రిష్ణ స్పష్టం చేశారు.
 
చాలా థియేటర్లలో వారం రోజుల తర్వాత ప్రేక్షకులే సగం మంది వుండడం విశేషం. కానీ వెయ్యి కోట్ల రాబడుతుందని చెత్త పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments