శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్.. పారిస్‌లో..?

ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా న

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:54 IST)
ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ పారిస్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను ఈ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను జూన్ ఐదో తేదీ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కాజల్ అగర్వాల్ పాల్గొంటుందని టాక్. ఇప్పటికే కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ సీన్స్ త్వరలోనే తెరకెక్కనున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఇది శర్వానంద్‌కు 25వ సినిమా కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

Chiranjeevi: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీ చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి డిమాండ్ (video)

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments