Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక తుఫాను బీభత్సం.. ఆ నటికి రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం

ఉత్తర భారతదేశాన్ని ఇసుకు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం మరోమారు ఈ తుఫాను బీభత్సం సృష్టించింది.

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:45 IST)
ఉత్తర భారతదేశాన్ని ఇసుకు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం మరోమారు ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. ఇందులో చిక్కున్న బాలీవుడ్ నటి హేమమాలినికి రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఆమె ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో పర్యటిస్తున్న సమయంలో ఓ పెద్ద చెట్టు ఆమె కాన్వాయ్ ముందు కూలిపోయింది. మధుర దగ్గర్లోని మిథౌలి గ్రామంలో ఓ సమావేశంలో పాల్గొనడానికి హేమమాలిని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఆదివారం యూపీ, ఢిల్లీ ప్రాంతాలు ఈదురుగాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఇదేసమయంలో సమావేశం కోసం మధుర వెళ్లారు హేమామాలిని. ఆమె కాన్వాయ్ వెళ్తుండగానే సడెన్‌‌గా పెద్ద చెట్టు రోడ్డుపై కూలింది. రెప్పపాటు సమయంలో డ్రైవర్ చాకచక్యంగా కారును కంట్రోల్ చేశాడు. దీంతో హేమమాలినికి పెద్ద ప్రమాదం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments