Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య సెట్లో కొత్త దంపతులు కాజల్-గౌతమ్, మెగాస్టార్ చిరు ఆశీస్సులు

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:41 IST)
డ్రీమ్ గర్ల్ కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్యలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఈ నేపధ్యంలో కాజల్ షూటింగులో పాల్గొనేందుకు వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త గౌతమ్ కూడా వచ్చారు.
కొత్త జంటను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించారు. వారితో షూటింగ్ స్పాట్లో కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాలతో పాటు ఇతర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఆచార్య చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్ సారథ్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments