Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య సెట్లో కొత్త దంపతులు కాజల్-గౌతమ్, మెగాస్టార్ చిరు ఆశీస్సులు

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:41 IST)
డ్రీమ్ గర్ల్ కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్యలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఈ నేపధ్యంలో కాజల్ షూటింగులో పాల్గొనేందుకు వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త గౌతమ్ కూడా వచ్చారు.
కొత్త జంటను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించారు. వారితో షూటింగ్ స్పాట్లో కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాలతో పాటు ఇతర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఆచార్య చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్ సారథ్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments