Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌పై కైకాల సత్యనారాయణ : ఫోన్ చేసి ఆరా తీసిన చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (13:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కైకాల కుటుంబ సభ్యులతో పాటు.. ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. 
 
ఇదిలావుంటే, కైకాల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments