Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాతపస్విని మెప్పించిన 'సర్వం తాళమయం'

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:34 IST)
శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి కిరణం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ ఇటీవల రూపొందించిన చిత్రం ‘సర్వం తాళ మయం’పై  ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూసాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీసారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’ అని అభినందిస్తూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
 
ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులలో ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ మొదలైనవారు రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 8న తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments