Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కుమారుల ఫోటోను పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. లవకుశలని కామెంట్స్

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (13:01 IST)
జక్కన్న రాజమౌళి తాజా సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. సమయం దొరికినప్పుడల్లా.. ఇంట్లో భార్య పిల్లలతో గడుపుతున్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి రెండో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చిన్నకుమారుడు భార్గవ రామ్‌కి ఏడాది నిండింది. శుక్రవారం తొలి పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్, తన ఇద్దరు కొడుకుల ఫోటోలు ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆ విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అభయ్ రామ్,భార్గవ్ రామ్‌ల ఫోటోని చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లవకుశులు వలే ఉన్నారని తెగమురిసిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments