Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్ కపుల్స్‌ను కాటేసిన కరోనా

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (13:41 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు స్టార్ కపుల్స్‌ జాన్ అబ్రహాం, ఆయన సతీమణి ప్రియా రూంచల్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. 
 
దీనిపై జాన్ అబ్రహాం ట్వీట్ చేస్తూ, "ఇటీవల తాను ఓ వ్యక్తిని కలిశాను. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇపుడు నేను, ప్రియ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అందువల్ల మేమిద్దరం హోం క్వారంటైన్‌లోకి ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నాం. అలాగే తమను కాంటాక్ట్ అయిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య 1700కు దాటిపోయాయి. అయితే, ఈ వైరస్ వల్ల పెద్ద ప్రమాదమేమి లేదని తేలడంతో ప్రజలు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. పైగా, కేవలం మూడు రోజుల్లోనే నెగిటివ్ ఫలితం, ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments