Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి బంగ్లా గురించి జాన్వీని అడిగితే?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:08 IST)
దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. దఢక్ సినిమాతోనే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రెండో సినిమాలో నటించేందుకు సంతకం చేసేసిన జాన్వీ.. ముంబైలో జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. 
 
ఆ సమయంలో ప్రియా వారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా సినిమాపై చర్చ వచ్చింది. ఈ సినిమాపై జాన్వీ అభిప్రాయాన్ని విలేకరి అడగగా, జాన్వీ నోట మాట రాలేదు. అంతే టక్కున అక్కడి నుంచి జాన్వీ వెళ్లిపోయింది. ఇంకా జాన్వీ మేనేజర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసి.. తల్లిని కోల్పోయిన బిడ్డ వద్ద ఇలాంటి ప్రశ్నలేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జాన్వీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments