Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న మల్టీస్టారర్‌లో విలన్‌గా రాజశేఖరా? లేదండీ అలాంటి ఆఫర్ రాలేదు

"బాహుబలి" తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించనున్నారు. వీరిద్దరూ బాక్సర్లుగా, సోదరులుగా ఈ చిత్రంలో

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (14:24 IST)
"బాహుబలి" తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించనున్నారు. వీరిద్దరూ బాక్సర్లుగా, సోదరులుగా ఈ చిత్రంలో కనిపిస్తారని టాక్ వస్తోంది. ఇదే సినిమాలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. 
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన జక్కన్న.. ఎన్టీఆర్, చెర్రీ మల్టీస్టారర్ చిత్రంలో విలన్ పాత్ర కోసం యాంగ్రీ హీరో రాజశేఖర్‌కు ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై సినీ నటి జీవిత రాజశేఖర్ తాజాగా స్పందించారు. 
 
విలన్‌గా చేయమంటూ రాజమౌళి నుంచి రాజశేఖర్‌కి ఎలాంటి ఆఫర్ రాలేదని జీవిత చెప్పుకొచ్చారు. తన కుమార్తె శివాని సినిమా ప్రారంభోత్సవానికి రాజమౌళి రావడం వల్ల అలా అనుకుని వుంటారని తెలిపారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments