Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీని చూసి ఈర్ష్య పడిపోతున్నారట...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (16:03 IST)
హిట్లు తక్కువైనా తెలుగు పరిశ్రమలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది కైరా అద్వానీ. ఇప్పటికే భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కైరా అద్వానీ యువ నటుడు అఖిల్‌తో నటించబోతోంది. అంతేకాదు మరో రెండు తెలుగు సినిమాల్లోను ఆమెకు అవకాశాలు ఉన్నాయి. తమిళంలో కూడా కైరా అద్వానీకి ఒక సినిమాలో అవకాశం ఉందట. 
 
అఖిల్ తో సరిపోయే హీరోయిన్ల కోసం వెతుకుంటే స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న కైరా అయితేనే సరిపోతుందని ఆమెను సినిమాలో తీసుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అలాగే మిగిలిన సినిమాలకు సంబంధించి కూడా కైరా అద్వానీ సంతకాలు చేసేసిందట. 
 
తెలుగు సినీపరిశ్రమలో బిజీబిజీగా ముందుకు వెళుతున్న కైరా అద్వానీ ని చూసి సహచర హీరోయిన్లు తెగ బాధపడిపోతున్నారట. అవకాశాలంతా కైరాకే వస్తోందని ఈర్ష్య పడిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments