Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ పహారియాతో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (video)

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (19:22 IST)
Janhvi Kapoor
బాలీవుడ్ బేబీ జాన్వీ కపూర్ దేవర నుండి కొత్తగా విడుదల చేసిన చుట్టమల్లె పాటలో తన గ్లామర్‌ డోస్ పెంచేసింది. ఈ పాటలో ఆమె తిరుగులేని గ్లామర్ విందు నిచ్చింది. జాన్వీ కపూర్ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది. 
 
జాన్వీ తన చిరకాల ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమలకు వచ్చింది. వారు కలిసి తిరుమలను సందర్శించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, వారు సాధారణంగా కలిసి కెమెరాకు పోజులివ్వడానికి ఇష్టపడరు. అయితే ఈసారి సీన్ మారింది. 
 
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన జాన్వీ, పహారియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి నడవడం.. వారు మాట్లాడే తరుణంలో కెమెరాలు వారిని జంటగా ఫోటోలు తీసుకున్నాయి. 
Janhvi Kapoor
 
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తున్న జాన్వీ.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments