Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దేవర హీరోయిన్ జాన్వీ కపూర్

jhanvi kapoor

వరుణ్

, ఆదివారం, 21 జులై 2024 (08:27 IST)
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఫుడ్ పాయిజనింగ్‌తో చికిత్స పొందిన తర్వాత శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. అనిమిక్‌తో పాటు ఫుడ్ పాయిజనింగ్‌తో ఆస్పత్రిలో చేరిన ఆమె కోలుకుంది. ఆమె వెంట ఆమె తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్, రూమర్స్ ఉన్న ప్రియుడు శిఖర్ పహారియా ఆమె పక్కనే ఉన్నారు.  
 
ఇటీవల విడుదలైన 'మిస్టర్' తర్వాత చాలా బిజీగా ఉంది. మిసెస్ మహిలో ఆమె రాజ్‌కుమార్ రావు సరసన నటించింది. ఆమె రాబోయే విడుదల 'ఉలజ్' కోసం ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఇందులో ఆమె గుల్షన్ దేవయ్య సరసన కనిపించనుంది.
 
గడిచిన గురువారం ఆమెకు ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో ఆస్పత్రిలో చేరారు. అలాగే ప్రస్తుతం దేవర పార్ట్ 1లో ఆమె నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశీలో కల్లు దుకాణం - కల్కి సీక్వెల్‌లో కనిపిస్తుందా?