Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ 25న విచారణకు హాజరుకావాలని ఈడీ స‌మ‌న్లు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:11 IST)
Jacqueline
తెలుగు సినిమారంగంలో డ్రెగ్ కేసులో న‌టీన‌టులను విచార‌ణ చేస్తుంటే మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆ త‌ర్వాత ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పారు. 
 
మోస‌గాడైన సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మొద‌టిసారి విచార‌ణ చేయ‌గా, మ‌రింత స‌మాచారం కోసం టైంను కేటాయించారు. ఈసారి విచార‌ణ‌లో పూర్తి తెలియ‌నున్నాని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాఫియా సినీమా రంగాన్ని ఏలుతుంది. ఇదివ‌ర‌కే దీనిపై ప‌లువురిపై కేసులు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments