Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ 25న విచారణకు హాజరుకావాలని ఈడీ స‌మ‌న్లు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:11 IST)
Jacqueline
తెలుగు సినిమారంగంలో డ్రెగ్ కేసులో న‌టీన‌టులను విచార‌ణ చేస్తుంటే మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆ త‌ర్వాత ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పారు. 
 
మోస‌గాడైన సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మొద‌టిసారి విచార‌ణ చేయ‌గా, మ‌రింత స‌మాచారం కోసం టైంను కేటాయించారు. ఈసారి విచార‌ణ‌లో పూర్తి తెలియ‌నున్నాని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాఫియా సినీమా రంగాన్ని ఏలుతుంది. ఇదివ‌ర‌కే దీనిపై ప‌లువురిపై కేసులు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments